Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 16 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:12 IST)
విధి నిర్వహణలో చాలామంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చెన్నైలో ఒక టీవీఛానల్‌కు చెందిన కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో న్యూస్ ఛానల్‌ను తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. జర్నలిస్టుల కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.
 
అయితే తాజాగా ముంబైలోని ఒక టీవీచానల్(మరాఠి)లో 17 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిందట. దీంతో ఒక్కసారిగా ఛానల్ యాజమాన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఉద్యోగస్తులందరికీ రక్తపరీక్షల కోసం ప్రభుత్వాన్ని కోరింది. వారి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
 
అయితే కేంద్రప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం బీమా కల్పించాలని ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల నుంచి వినతులు కూడా వెళ్ళాయి. స్వయంగా ఎపి రాష్ట్రబిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనాపై ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న జర్నలిస్టులకు బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకుంటే తప్ప జర్నలిస్టులకు బీమా వర్తించే అవకాశం లేదంటున్నారు బిజెపి నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments