Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 16 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:12 IST)
విధి నిర్వహణలో చాలామంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చెన్నైలో ఒక టీవీఛానల్‌కు చెందిన కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో న్యూస్ ఛానల్‌ను తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. జర్నలిస్టుల కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.
 
అయితే తాజాగా ముంబైలోని ఒక టీవీచానల్(మరాఠి)లో 17 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిందట. దీంతో ఒక్కసారిగా ఛానల్ యాజమాన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఉద్యోగస్తులందరికీ రక్తపరీక్షల కోసం ప్రభుత్వాన్ని కోరింది. వారి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
 
అయితే కేంద్రప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం బీమా కల్పించాలని ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల నుంచి వినతులు కూడా వెళ్ళాయి. స్వయంగా ఎపి రాష్ట్రబిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనాపై ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న జర్నలిస్టులకు బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకుంటే తప్ప జర్నలిస్టులకు బీమా వర్తించే అవకాశం లేదంటున్నారు బిజెపి నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments