Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో రూ.6.40 లక్షల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:54 IST)
దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అన్ని డిజిటల్‌ యాప్‌ల నుంచి రూ.6.39 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పిసిఐ) వెల్లడించింది.

ఈ ఒక్క మాసంలోనే సుమారు 350 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇంతక్రితం జులై మాసంతో పోల్చితే లావాదేవీల్లో 9.5 శాతం పెరుగుదల, విలువలో 5.4 శాతం వృద్థి చోటు చేసుకుంది.

దేశంలో 2016లో యుపిఐ సేవలు అందుబాటులోకి రాగా.. నోట్ల రద్దు, కరోనా ఆంక్షలతో చెల్లింపులు అమాంతం పెరిగాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యుపిఐ యాప్‌లు పని చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments