Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో రూ.6.40 లక్షల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:54 IST)
దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అన్ని డిజిటల్‌ యాప్‌ల నుంచి రూ.6.39 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పిసిఐ) వెల్లడించింది.

ఈ ఒక్క మాసంలోనే సుమారు 350 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇంతక్రితం జులై మాసంతో పోల్చితే లావాదేవీల్లో 9.5 శాతం పెరుగుదల, విలువలో 5.4 శాతం వృద్థి చోటు చేసుకుంది.

దేశంలో 2016లో యుపిఐ సేవలు అందుబాటులోకి రాగా.. నోట్ల రద్దు, కరోనా ఆంక్షలతో చెల్లింపులు అమాంతం పెరిగాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యుపిఐ యాప్‌లు పని చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments