Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధుడు కాడు... అంతకంటే ఎక్కువ ... ఆవుపై అత్యాచారం... ఎక్కడ?

Webdunia
గురువారం, 9 జులై 2020 (07:01 IST)
కొందరు పురుషుల వల్ల సమాజంలోని మహిళలు, అమ్మాయిలకే కాదు... చివరకు మూగ జీవులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజా ఓ కామాంధుడు చేసిన పనికి ఇపుడు దేశం యావత్తూ విస్తుపోయింది. అతను చేసిన పనికి తక్షణం ఉరితీయాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ అతను చేసిన పాడుపని ఏంటంటే... ఆవుపై అత్యాచారం చేయడం. ఈ దారుణం బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పాకలో కట్టేసిన ఆవు విచిత్రంగా అరుస్తుండటంతో యజమాని అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో... సీసీటీవీలో చెక్ చేశాడు. 
 
అందులో రికార్డైన జుగుప్సాకరమైన దృశ్యాన్ని చూసి అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
 
నిందితుడి పేరు షబ్బీర్ అలీ (55) అని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారు. నిందితుడికి ఉరిశిక్షను వేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments