Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణి.. కిడ్నాప్ చేసి మెడపై కత్తి పెట్టి.. సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (22:08 IST)
నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాలేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా నాగపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గర్భిణిపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. 
 
ఓ మహిళ నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగపూర్ పట్టణంలో ఓ నిండు గర్భిణీ పై ముగ్గురు వ్యక్తులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాల్సిన మహిళపై దారుణానికి ఒడిగట్టారు.
 
సదరు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో మహిళ మెడపై కత్తి పెట్టి మరి దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ సంఘటన అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments