Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (15:39 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హహీర్పూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు సేవించి 535 మందికి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ జిల్లాలోని అనేక గ్రామాలకు జల్ శక్తి మిషన్ కింద నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ నీరు విషపూరితమయ్యాయి. వీటిని సేవించిన అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు లోనయ్యారు. 
 
నీళ్ళలో పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే అనారోగ్యం పాలయ్యారని రంగ్‌గాస్ పంచాయతీ హెడ్ రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే, నిర్మాణంలో ఉన్న ట్యాంకులో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండా పంపిణీ చేసారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన వారంతా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments