Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ - ప్రియాంక స్నోబాల్ ఫైటింగ్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (14:59 IST)
భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్‌లో ముగిసింది. ఇందులో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు చిన్నపిల్లల్లా మారిపోయారు. సరదాగా మంచుతో ఆట్లాడుకున్నారు. మంచు గడ్డలను ఒకరిపై ఒకరు ఎత్తిపోసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
శ్రీనగర్‌లో గత కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుంది. దీంతో ఎటు చూసినా మంచు పేరుకునిపోయింది. ఈ మంచులో తన సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ ఆటలాడుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్నపైకి ప్రియాంక గాంధీ మంచు గడ్డలను విసరడం కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments