Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50వేలకు చేరింది..

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (10:43 IST)
భారతదేశంలో పాములు అధిక సంఖ్యలో నివసిస్తాయి. భారతదేశంలో ఏటా 30 లక్షల నుంచి 40 లక్షల మంది పాము కాటుతో బాధపడుతున్నారు. ఏడాదిలో పాము కాటుతో మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50 వేలకు చేరిందని లోక్‌సభలో జరిగిన చర్చలో సరన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా పాముకాటు మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. పేదరికం, జాతీయ విపత్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది. పాముకాటు మరణాల సంఖ్య కూడా బీహార్‌లోనే ఎక్కువగా ఉంది.
 
పాముకాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా పాముకాటు ఘటనలు ఎక్కువయ్యాయి. దేశంలో 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పాముకాట్ల సంఘటనలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments