Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50వేలకు చేరింది..

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (10:43 IST)
భారతదేశంలో పాములు అధిక సంఖ్యలో నివసిస్తాయి. భారతదేశంలో ఏటా 30 లక్షల నుంచి 40 లక్షల మంది పాము కాటుతో బాధపడుతున్నారు. ఏడాదిలో పాము కాటుతో మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50 వేలకు చేరిందని లోక్‌సభలో జరిగిన చర్చలో సరన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా పాముకాటు మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. పేదరికం, జాతీయ విపత్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది. పాముకాటు మరణాల సంఖ్య కూడా బీహార్‌లోనే ఎక్కువగా ఉంది.
 
పాముకాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా పాముకాటు ఘటనలు ఎక్కువయ్యాయి. దేశంలో 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పాముకాట్ల సంఘటనలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments