Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50వేలకు చేరింది..

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (10:43 IST)
భారతదేశంలో పాములు అధిక సంఖ్యలో నివసిస్తాయి. భారతదేశంలో ఏటా 30 లక్షల నుంచి 40 లక్షల మంది పాము కాటుతో బాధపడుతున్నారు. ఏడాదిలో పాము కాటుతో మరణిస్తున్న భారతీయుల సంఖ్య 50 వేలకు చేరిందని లోక్‌సభలో జరిగిన చర్చలో సరన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యధికంగా పాముకాటు మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. పేదరికం, జాతీయ విపత్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది. పాముకాటు మరణాల సంఖ్య కూడా బీహార్‌లోనే ఎక్కువగా ఉంది.
 
పాముకాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా పాముకాటు ఘటనలు ఎక్కువయ్యాయి. దేశంలో 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పాముకాట్ల సంఘటనలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments