Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - ట్రెండ్స్ ఇవే...

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (08:33 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. 
 
అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు ప్రస్తుతం బీజేపీ అధిక్యంలో కొనసాగుతుంటే, సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, మణిపూర్‌లో కాంగ్రెస్, గోవాల్ కాంగ్రెస్ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. 
 
ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. యూపీలో మొత్తం 403 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో 75 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోనూ ఒకే దశలో కూడా పోలింగ్ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments