Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్ హైవేలో రోడ్డు ప్రమాదం.. గంగానదిలో అస్థికలను కలిపి తిరిగి వస్తుండగా..?

Webdunia
మంగళవారం, 17 మే 2022 (16:15 IST)
Accident
ఢిల్లీ-జైపూర్ హైవేలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనారు. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న క్రూయిజర్ ఆగి వున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. హరిద్వార్ నుండి జైపూర్‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
 
తండ్రి అస్థికలను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసిన తరువాత రామ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రేవారీ పోలీసులు చెప్పారు. 
 
మృతులను సమౌడ్ గ్రామానికి చెందిన మల్లు రామ్, మహేందర్ కుమార్, సుగ్నా, ఆశిష్, భోరి దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను రేవారి జిల్లాలోని బావల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments