Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బ‌లంగా ఢీకొట్ట‌ింది. ఈ ప్రమాదంలో కారులోవున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం అల్వార్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం 5.30 గంట‌ల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు సీట్ల కెపాసిటీగ‌ల కారులో మొత్తం 8 మంది ఉన్నార‌ని, ప్ర‌మాదంలో ఆ కారులోని ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందార‌ని పోలీసులు చెప్పారు. 
 
మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. కారులోని వారు క‌థుమార్‌లో గోవ‌ర్ధ‌న్ ప‌రిక్ర‌మ నిర్వ‌హించి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments