Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బ‌లంగా ఢీకొట్ట‌ింది. ఈ ప్రమాదంలో కారులోవున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం అల్వార్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం 5.30 గంట‌ల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు సీట్ల కెపాసిటీగ‌ల కారులో మొత్తం 8 మంది ఉన్నార‌ని, ప్ర‌మాదంలో ఆ కారులోని ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందార‌ని పోలీసులు చెప్పారు. 
 
మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. కారులోని వారు క‌థుమార్‌లో గోవ‌ర్ధ‌న్ ప‌రిక్ర‌మ నిర్వ‌హించి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments