Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు జవాన్లను కాల్చివేసిన సహ జవాను

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (18:05 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ క్యాంపులో భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఐదుగురు సాటి జావన్లను తుపాకీతో కాల్చివేశాడు. తనను తోటి జవాన్లు అవహేళనకు గురిచేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జవాను తన వద్ద తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మొత్తు ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవాను కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments