మొహర్రం వేడుకలో అపశృతి - హై- వోల్టేజ్ వైర్ తాకి నలుగురు మృతి

Webdunia
శనివారం, 29 జులై 2023 (13:24 IST)
Moharram
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ముహర్రం ఊరేగింపుకు సిద్ధమవుతున్న సమయంలో హై ఓల్టేజ్ వైర్ తగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఇనుముతో చేసిన జెండా లైవ్ వైర్‌కు తగిలిందని.. దీంతో విద్యుదాఘాతంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని  బొకారో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శి అలోక్ తెలిపారు. 
 
శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వారు ముహర్రం ఊరేగింపు కోసం సిద్ధమవుతుండగా ఈ సంఘటన జరిగింది. 11,000 వోల్టేజ్ హై-టెన్షన్ విద్యుత్ తీగలో ఇనుముతో చేసిన ఇస్లాం జెండా తాకడంతో నలుగురు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments