Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.... రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:58 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. గురువారం ఉదయం భూమి కంపిస్తుండటాన్ని గమనించిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 
 
అనేక ప్రాంతాల్లో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఆస్తి నష్టం మాత్రం స్వల్పంగా జరిగింది. 
 
ఈ ప్రకంపనల ప్రభావం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కనిపించాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments