Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైని తాకిన తుఫాను.. గాలిలోకి ఎగిరిన పైకప్పులు.. 36 మందికి గాయాలు

సెల్వి
సోమవారం, 13 మే 2024 (20:17 IST)
Mumbai
దేశ వాణిజ్య రాజధాని ముంబైని తుఫాను ముంచెత్తింది. తుఫాను కారణంగా వేగంగా వీచిన గాలులతో  ముంబైలోని పలు పరిసరాలు భారీ దుమ్ముతో కమ్ముకుపోయాయి. తుఫాను తాకిన తర్వాత వివిధ సంఘటనలలో కనీసం 36 మంది గాయపడ్డారని, రాబోయే కొద్ది గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
తుఫాను, ఈదురు గాలులు, తేలికపాటి వర్షాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 66 నిమిషాల పాటు సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.
 
ముంబై ఘట్కోపర్ తూర్పులోని పంత్ నగర్ వద్ద పెట్రోల్ పంపుపై ఒక భారీ మెటల్ హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 35 మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments