Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ నామినేషన్: సతీసమేతంగా వారణాసికి పవన్ కల్యాణ్

ఐవీఆర్
సోమవారం, 13 మే 2024 (20:07 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీసమేతంగా వారణాసికి చేరుకున్నారు. ప్రధాని మోడీ రేపు వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇలా చెప్పారు.
 
‘‘ఎన్‌డీఏకు భారీ విజయం చేకూరబోతోంది. నా శుభాకాంక్షలను, మద్దతును తెలియజేయడానికి ప్రధాని మోడీ పక్కన ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారు.''

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments