Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ నామినేషన్: సతీసమేతంగా వారణాసికి పవన్ కల్యాణ్

ఐవీఆర్
సోమవారం, 13 మే 2024 (20:07 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీసమేతంగా వారణాసికి చేరుకున్నారు. ప్రధాని మోడీ రేపు వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇలా చెప్పారు.
 
‘‘ఎన్‌డీఏకు భారీ విజయం చేకూరబోతోంది. నా శుభాకాంక్షలను, మద్దతును తెలియజేయడానికి ప్రధాని మోడీ పక్కన ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారు.''

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments