Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు సలాం కొట్టేవాళ్లు నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు: మంత్రి రోజా

ఐవీఆర్
సోమవారం, 13 మే 2024 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారాల మధ్య ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ పర్యాటక శాఖామంత్రి రోజా నగరిలో ఓటింగ్ సరళిపై మాట్లాడారు. తనకు తెలుగుదేశం వారితో పెద్దగా ఇబ్బంది లేదనీ, సొంత పార్టీ వాళ్లతోనే సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు.
 
వైసిపిలో నామినేటెడ్ పోస్టులు తీసుకుని అనుభవించినవారే, సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి నమస్కారాలు పెట్టేవాళ్లే పోలింగ్ బూత్ లకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా దురదృష్టకర విషయమని చెప్పారు. చూడండి ఆమె మాటల్లోనే...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments