Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుపోయి చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (07:41 IST)
కొబ్బరి ముక్క ఓ చిన్నారిని బలితీసుకున్న ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుంది.

అంతే ఆ చిన్నారి బాధను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరువల్లూరులో జరిగింది. మృతి చెందిన ఆ చిన్నారిని వసంత్ అనే వ్యక్తి కొడుకు సంజీశ్వరన్ గా గుర్తించారు.
 
కుటుంబ సభ్యులు వంట పనుల్లో బిజీగా ఉండగా చిన్నారి కొబ్బరి ముక్క తింటున్నాడు. ఒక్కసారిగా గొంతులో అడ్డుపడటంతో ఏడవడం మొదలుపెట్టాడు. 
 
ఆ గందరగోళంలోనే గొంతులో కొబ్బరి ముక్కఇరుక్కున్నట్లు గుర్తించారు. బాగా ఏడుస్తూ వుండిన బాబు ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. వెంటనే తిరువల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికి ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments