Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అలాగే, శనివారం సాయంత్రం జరిగిన మరో ఘటనలో మరో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముష్కరులంతా లష్కర్ తోయిబా సంస్థకు చెందిన వారేనని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఫాజిల్ నజీర్ భ ట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షిర్గోజీలుగా గుర్తించామన్నారు. కాగా, ఈ నెల 13వ తేదీన అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపిన వారిలో జునైద్ కూడా ఉన్నాడని, పైగా, వీరంతా స్థానిక పౌరులేనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments