Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తాపడిన డబుల్ డెక్కర్ బస్సు - ముగ్గురి మృతి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:50 IST)
ఢిల్లీ నుంచి బీహార్  వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలోని 88వ మైల్ స్టోన్ వద్ద ఈ ప్రమాదం బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాద స్థలిలోనే ముగ్గురు చనిపోగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. 
 
శివప్రకాష్ అనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బీహార్‌కు కొందరు ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతుండగా, 88వ మైల్ స్టోన్ వద్ద అదుబుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని డీఎం పుల్కిత్ ఖరే వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments