Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో స్వల్ప భూకంపం : రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (11:35 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌లో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూకంపం కంపించింది. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్.ఎస్.సి) వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని జైపూర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సివుంది. 
 
కాగా, ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెల్సిందే. గురువారం తెల్లవారుజామున కత్రాలో గంటల ప్రాంతంలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అలాగే, బుధవారం పహల్గామ్‌లో ఉదయం 5.43 గంటల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments