Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 వేల బోగీల్లో 3.2 లక్షల కరోనా పడకలు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:20 IST)
కరోనా బాధితుల కోసం 20వేల రైల్వే బోగీల్లో క్వారంటైన్​ లేదా ఐసోలేషన్​ పడకలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రణాళిక విజయవంతమైతే 3.2లక్షల పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్​ బాధితుల కోసం చైనా కేవలం10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రి నిర్మించి, తన శ్రామిక శక్తిని ప్రపంచానికి తెలియజేసింది.

అయితే భారత్​ వినూత్నంగా ఆలోచించి కదిలే ఐసోలేషన్​ వార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అది కూడా ఒకటి రెండు కాదు. ఏకంగా 3.2 లక్షల పడకలు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments