Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ కాండ్లా ఓడ రేవులో రూ.1300 కోట్ల హెరాయిన్ పట్టివేత

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:18 IST)
గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లా ఓడరేవు డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ ఓడరేవులో మరోమారు డ్రగ్స్ కలకలం రేపింది. ఈ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని కాండ్లా ఓడ రేవులో 260 కేజీల హెరాయిన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మొత్తం రూ.1300 కోట్ల మేరకు ఉంటుంది డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ డ్రగ్స్ ఆప్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో కాండ్లా ఓడరేవుకు చేరుకుంది. ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన చేసిన దాడుల్లో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలో హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments