Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి ప్యాలెస్‌లో కుమారమంగళం బిర్లాకు సీఎం జగన్ విందు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:53 IST)
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన కుమారమంగళం బిర్లాకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. 
 
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం తర్వాత జగన్‌తో కలిసి కుమారమంగళం బిర్లా తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు. 
 
ఈ సందర్భంగా కుమారమంగళంను తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్.. ఆయనకు ప్రత్యేక విందు భోజన వడ్డించారు. ఆ తర్వాత ఓ జ్ఞాపికను కూడా బిర్లాకు సీఎం జగన్ అందజేశారు. ఈ విషయాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments