Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి ప్యాలెస్‌లో కుమారమంగళం బిర్లాకు సీఎం జగన్ విందు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:53 IST)
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన కుమారమంగళం బిర్లాకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. 
 
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం తర్వాత జగన్‌తో కలిసి కుమారమంగళం బిర్లా తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు. 
 
ఈ సందర్భంగా కుమారమంగళంను తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్.. ఆయనకు ప్రత్యేక విందు భోజన వడ్డించారు. ఆ తర్వాత ఓ జ్ఞాపికను కూడా బిర్లాకు సీఎం జగన్ అందజేశారు. ఈ విషయాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments