Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి ప్యాలెస్‌లో కుమారమంగళం బిర్లాకు సీఎం జగన్ విందు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:53 IST)
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన కుమారమంగళం బిర్లాకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. 
 
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం తర్వాత జగన్‌తో కలిసి కుమారమంగళం బిర్లా తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారు. 
 
ఈ సందర్భంగా కుమారమంగళంను తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్.. ఆయనకు ప్రత్యేక విందు భోజన వడ్డించారు. ఆ తర్వాత ఓ జ్ఞాపికను కూడా బిర్లాకు సీఎం జగన్ అందజేశారు. ఈ విషయాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments