Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:34 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం దిగిరాగా, శుక్రవారం నాటి ధరల్లో మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం ధరల ప్రకారం గ్రాము బంగారంపై రూ.160కు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు పది గ్రామాల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేరకు పెరిగి, రూ.53,780గా ఉంది. 
 
అలాగే, పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 మేరకు పెరిగి రూ.49,300 వద్ద ఉంది. ఇక వెండి ధర మాత్రం శుక్రవారం తగ్గింది. ఈ తగ్గుదల రూ.300 మేరకు ఉంది. ఫలితంగా కేజీ వెండి ధర రూ.73 వేలుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments