Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:34 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం దిగిరాగా, శుక్రవారం నాటి ధరల్లో మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం ధరల ప్రకారం గ్రాము బంగారంపై రూ.160కు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు పది గ్రామాల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేరకు పెరిగి, రూ.53,780గా ఉంది. 
 
అలాగే, పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 మేరకు పెరిగి రూ.49,300 వద్ద ఉంది. ఇక వెండి ధర మాత్రం శుక్రవారం తగ్గింది. ఈ తగ్గుదల రూ.300 మేరకు ఉంది. ఫలితంగా కేజీ వెండి ధర రూ.73 వేలుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments