Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నట్టుండి రైలు ముందు దూకాడు.. దారుణంగా చనిపోయాడు..

Webdunia
శనివారం, 20 జులై 2019 (14:58 IST)
రైలు కోసం వేచి చూసిన ఓ యువకుడు.. ఉన్నట్టుండి రైలు ముందు నిలబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు ప్రస్తుతం సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్ ఫామ్‌లో ఆకాష్ అనే యువకుడు తన తండ్రితో పాటు రైలు కోసం వేచి చూస్తున్నాడు. 
 
ఆ సమయంలో ఫ్లాట్ ఫామ్‌లోకి ఆగేందుకు రైలు వస్తుండగా ఉన్నట్టుండి ఆకాష్ రైలు ముందుకు దూకాడు. ఈ ఘటనలో రైలు పట్టాలపై పడిన ఆకాష్ దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. కంటిరెప్ప పాటు సమయంలో జరగాల్సినదంతా జరిగిపోయింది. రైలు ముందు నిలబడిన ఆ యువకుడు రైలు చక్రాల కింద నలిగి మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆకాష్ కొద్ది రోజుల పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడని, ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడని.. ఆతని తండ్రి చెప్పాడు. ఇకపోతే, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments