Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో విషాదం - చార్‌ధామ్ వద్ద లోయలోపడిన బస్సు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (07:21 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీరని విషాదం చోటుచేసుకుంది. చార్‌ధాయ్ యాత్రకు వెళ్లి బస్సు ఒకటి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువతాపడ్డారు. మరికొంతమంది గాయపడ్డారు ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగింది. 
 
మొత్తం 30 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారిపై వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే 22 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరమన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి థామీతో మాట్లాడినట్టు అమిత్ షా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments