Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో విషాదం - చార్‌ధామ్ వద్ద లోయలోపడిన బస్సు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (07:21 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీరని విషాదం చోటుచేసుకుంది. చార్‌ధాయ్ యాత్రకు వెళ్లి బస్సు ఒకటి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువతాపడ్డారు. మరికొంతమంది గాయపడ్డారు ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగింది. 
 
మొత్తం 30 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారిపై వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే 22 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరమన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి థామీతో మాట్లాడినట్టు అమిత్ షా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments