Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాక్టికల్ పరీక్షలని రప్పించి మత్తుమందు కలిపి 17 మంది బాలికలపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:04 IST)
ప్రాక్టికల్స్ పేరిట ప్రిన్సిపల్ 17 మంది బాలికలపై వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాలోని పదో తరగతి చదువుతున్న 17మంది బాలికలపై ప్రిన్సిపల్‌తో పాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
ప్రాక్టికల్స్ పేరిట బాలికలను స్కూలుకు రప్పించే ప్రిన్సిపల్ యోగేష్ కుమార్.. ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయాక.. అకృత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని  ఎవరికైనా చెబితేనే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని.. బెదిరింపులకు పాల్పడేవాడని బాలికలు తెలిపారు. 
 
వాస్తవానికి ఈ ఘటన నవంబర్ 18న చోటుచేసుకోగా.. ఫిర్యాదు స్వీకరణ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments