Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకోకుండా.. అలా జరిగింది.. పైగా 14 గంటల ప్రయాణం.. ఎలా?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:27 IST)
రైలులో ప్రయాణం. 14 గంటల జర్నీ. ఇంజనీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల యువతికి అనుకోకుండా నెలసరి వచ్చింది. దీనికి తోడు ఆమె వద్ద శానిటరీ ప్యాడ్లు లేకపోవడంతో నానా తంటాలు పడింది. పక్కనున్న ఓ మహిళను ప్యాడ్ వుందా అని అడిగింది. కానీ ఆమె దగ్గర కూడా లేకపోవడంతో పాటు.. తెచ్చుకోవచ్చు కదా అనే సమాధానం వచ్చింది. 
 
చివరికి టిష్యూ పేపర్ తీసుకోమని సలహా వచ్చింది. ఇలా తనకు ఏర్పడిన ఇబ్బంది మరెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో 27 ఏళ్ల యువతి.. చేంజ్ డాట్ ఆర్గ్ మాధ్యమంగా ఓ పిటిషన్ వుంచింది. ఈ పిటిషన్‌కు వేలాది మంది ఆమెకు మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు. 
 
రైలులోనే ప్యాడ్ వెండింగ్ మెషీన్ ఉంటే బాగుండుననిపించిందంటూ పిటిషన్ పెట్టగా.. ఇప్పటికే ఎనిమిది వేల మంది సంతకాలు చేశారు. దీనిపై రైల్వే శాఖ సైతం స్పందించింది. ఇప్పటికే రైళ్లలో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది. ఇందులో భాగంగా 36 రైళ్లలో ఇవి ఉన్నాయని, మిగతా రైళ్లలోనూ త్వరితగతిన ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments