Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం... 13 మంది 20 యేళ్ల జైలు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (17:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన కేసులో ముద్దాయిలుగా తేలిన 13 మందికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో ఇద్దరికి నాలుగేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ ఫోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
గత మార్చి 6వ తేదీన కోటా జిల్లాలోని సుకేత్ పోలీస్ స్టేషన్‌లో 15 యేళ్ల బాలిక అత్యాచారం కేసు నమోదైంది. పూజా జైన్ అనే మహిళ ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. 
 
అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝులావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. 
 
ఈ కేసులో మొత్తం 16 మంది దోషులుగా తేల్చిన ఫోక్సో కోర్టు 20 యేళ్ళ పాటు జైలుశిక్ష విధించగా, మరో ఇద్దరు నాలుగేళ్ళ చొప్పున శిక్ష విధించింది. ఇదే కేసులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments