Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం... 13 మంది 20 యేళ్ల జైలు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (17:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన కేసులో ముద్దాయిలుగా తేలిన 13 మందికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో ఇద్దరికి నాలుగేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ ఫోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
గత మార్చి 6వ తేదీన కోటా జిల్లాలోని సుకేత్ పోలీస్ స్టేషన్‌లో 15 యేళ్ల బాలిక అత్యాచారం కేసు నమోదైంది. పూజా జైన్ అనే మహిళ ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. 
 
అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝులావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. 
 
ఈ కేసులో మొత్తం 16 మంది దోషులుగా తేల్చిన ఫోక్సో కోర్టు 20 యేళ్ళ పాటు జైలుశిక్ష విధించగా, మరో ఇద్దరు నాలుగేళ్ళ చొప్పున శిక్ష విధించింది. ఇదే కేసులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments