Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం... 13 మంది 20 యేళ్ల జైలు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (17:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన కేసులో ముద్దాయిలుగా తేలిన 13 మందికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో ఇద్దరికి నాలుగేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ ఫోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
గత మార్చి 6వ తేదీన కోటా జిల్లాలోని సుకేత్ పోలీస్ స్టేషన్‌లో 15 యేళ్ల బాలిక అత్యాచారం కేసు నమోదైంది. పూజా జైన్ అనే మహిళ ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. 
 
అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝులావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. 
 
ఈ కేసులో మొత్తం 16 మంది దోషులుగా తేల్చిన ఫోక్సో కోర్టు 20 యేళ్ళ పాటు జైలుశిక్ష విధించగా, మరో ఇద్దరు నాలుగేళ్ళ చొప్పున శిక్ష విధించింది. ఇదే కేసులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments