Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక పుర్రెను చీల్చేసిన మేకు.. సమర్థవంతంగా తొలగించిన వైద్యులు

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:00 IST)
12 ఏళ్ల బాలిక పుర్రెను చీల్చేసిన ఓ మేకును వైద్యులు తొలగించి.. రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక పుర్రెలో మేకు గుచ్చుకుంది. దీంతో పుర్రె చీలింది. ఈ మేకును తొలగించడం కోసం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మహారాష్ట్ర, బాల్కర్ జిల్లాలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. 
 
ఆ భవనానికి సమీపంలో నడిచి వెళ్తున్న 12 ఏళ్ల బాలిక శాంతిని అనే బాలికపై కాంక్రీట్ ముక్క పడింది. ఆ కాంక్రీట్ ముక్కలోని మేకు బాలిక పుర్రెను 9మి.మి మేర చీల్చింది. దీంతో వెంటనే ఆ బాలికను ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. 
 
అలా బాలిక పుర్రెను చీల్చిన మేకును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడిందని.. అయినప్పటికీ నెల రోజుల తర్వాత శాంతినికి మరో ఆపరేషన్ చేయాల్సి వుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments