Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. చిన్నారులతో సహా 11 మంది మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (11:10 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక క్రీడా వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.యూ.వీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా బంధువులు ఇంటిలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదంబారినపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ధామ్‌తరి జిల్లా సోరా - భట్‌గావ్ గ్రామానికి చెందిన కంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలోని తమ బంధువుల ఇంట జరిగే వివాహానికి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగార్తా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాదంలో మహీంద్రా బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. పురూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments