Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు కాదు... 10 మంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారా?

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (15:19 IST)
శబరిమల అయ్యప్ప స్వామిని పది మంది మహిళలు దర్శనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి కేరళ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరిలో ఒకరు శ్రీలంక మహిళ ఉన్నారు. కానీ, తాజా సమాచారం మేరకు 10 మంది మహిళలు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక శాఖ థామస్ ఐజాక్ చెప్పారు. 
 
తాజాగా రిపోర్టుల ప్రకారం తమిళ సంతతికి చెందిన ముగ్గురు మలేషియా మహిళలు కూడా జనవరి ఒకటో తేదీన అయ్యప్పను దర్శించుకున్నారు. కేరళ పోలీసులు దీనికి సంబంధించిన వీడియో కూడా తీశారు. ఆ మరుసటి రోజే బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి వెళ్లారు. 
 
వీళ్లు కాకుండా మరో నలుగురు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారని మంత్రి వెల్లడించారు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయ్యప్పను దర్శించుకుంటామంటూ మొత్తం 4200 మంది 50 ఏళ్లలోపు మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments