Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు కాదు... 10 మంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారా?

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (15:19 IST)
శబరిమల అయ్యప్ప స్వామిని పది మంది మహిళలు దర్శనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి కేరళ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరిలో ఒకరు శ్రీలంక మహిళ ఉన్నారు. కానీ, తాజా సమాచారం మేరకు 10 మంది మహిళలు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక శాఖ థామస్ ఐజాక్ చెప్పారు. 
 
తాజాగా రిపోర్టుల ప్రకారం తమిళ సంతతికి చెందిన ముగ్గురు మలేషియా మహిళలు కూడా జనవరి ఒకటో తేదీన అయ్యప్పను దర్శించుకున్నారు. కేరళ పోలీసులు దీనికి సంబంధించిన వీడియో కూడా తీశారు. ఆ మరుసటి రోజే బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి వెళ్లారు. 
 
వీళ్లు కాకుండా మరో నలుగురు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారని మంత్రి వెల్లడించారు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయ్యప్పను దర్శించుకుంటామంటూ మొత్తం 4200 మంది 50 ఏళ్లలోపు మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments