Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎం బాక్సులను రూమ్‌కు మోసిన కలెక్టర్

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (10:19 IST)
ఆమె ఒక కలెక్టర్. నిల్చొని పని చేయించాల్సిన అధికారిణి. కానీ, సిబ్బంది తక్కువగా ఉండటంతో ఆమె కూడా ఎన్నికల సిబ్బంది అవతారమెత్తారు. ఈవీఎం బాక్సులను మోసారు. సాటి సిబ్బంది శ్రమను తాను కూడా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కూర్కెంచి జిల్లాలో జరుగుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. కేరళలో పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
అయితే, కూర్కెంచి జిల్లాలో కలెక్టర్ అనుపమ త్రిశూర్ పట్టణంలో ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చింది. ఓ పక్క లారీలో బాక్స్‌లు కిందకి దించుతున్నారు. వాటిని దించేందుకు సిబ్బంది తక్కువగా ఉండటంతో పని త్వరగా జరగాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ అనుపమ ఓ చేయి వేశారు. 
 
ఓటింగ్ మెషీన్‌లు ఉన్న బ్యాక్సులు కూడా మోసుకెళుతున్న వీడియోను అక్కడే ఉన్నవారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో అది వైరల్‌గా మారిపోయింది. పబ్లిక్‌కు ఆమె అందిస్తున్న సేవలు, సింప్లిసిటీకి వేల కొద్ది కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments