Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఎందుకు పనికిరావ్.. అని వారిని తిడుతున్నారా..?

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:11 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తిడుతూనే ఉంటారు. అదికూడా, నాలుగు తగిలిస్తే గానీ మాట వినరని అప్పుడప్పుడూ అంటుంటాం. కానీ ప్రతిదీ అరచి, తిట్టి చెప్పడం వలన ఎంత మాత్రం పిల్లల వికాసానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. 
 
నలుగురితో స్నేహంగా, సరదాగా గడిపే పిల్లలు కొందరు ఉంటారు. వాళ్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా.. అలానే మీ పిల్లలు కూడా కావాలనుకుంటే వాళ్ల ఎదురుగా తిట్టడం, అరవడం మానేయాలి. ఎందుకంటే.. తిట్లు తినే పిల్లల మనసులో విపరీతమైన భయం పేరుకుపోతుంది. దాంతో వాళ్లు ఎవరితోనూ మనస్పూర్తిగా కలవలేరు. ఒకవేళ కలిసినా ఎవరేం తిడతారనే భయంతో ఉంటారు. 
 
పదేపదే మీ పాపనో, బాబునో.. నువ్వు ఎందుకు పనికిరావ్, మొద్దుమొహం అని తిడుతూ ఉన్నారనుకోండి.. అది కూడా అందరికి ఎదురుగా.. కొన్ని రోజులకు వాళ్లలో నిజంగానే తాను దేనికి పనికిరాను అనే భావన వారిలో ఏర్పడుతుంది. అదే క్రమంగా ఆత్మవిశ్వాస రాహిత్యానికి కారణమవుతుంది. 
 
కనుక ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నా పిల్లల పట్ల నా ప్రవర్తన ఎలా ఉందని.. ఈ విషయంలో మీకే మాత్రం అంసతృప్తిగా అనిపించినా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

తర్వాతి కథనం
Show comments