Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఎందుకు పనికిరావ్.. అని వారిని తిడుతున్నారా..?

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:11 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తిడుతూనే ఉంటారు. అదికూడా, నాలుగు తగిలిస్తే గానీ మాట వినరని అప్పుడప్పుడూ అంటుంటాం. కానీ ప్రతిదీ అరచి, తిట్టి చెప్పడం వలన ఎంత మాత్రం పిల్లల వికాసానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. 
 
నలుగురితో స్నేహంగా, సరదాగా గడిపే పిల్లలు కొందరు ఉంటారు. వాళ్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా.. అలానే మీ పిల్లలు కూడా కావాలనుకుంటే వాళ్ల ఎదురుగా తిట్టడం, అరవడం మానేయాలి. ఎందుకంటే.. తిట్లు తినే పిల్లల మనసులో విపరీతమైన భయం పేరుకుపోతుంది. దాంతో వాళ్లు ఎవరితోనూ మనస్పూర్తిగా కలవలేరు. ఒకవేళ కలిసినా ఎవరేం తిడతారనే భయంతో ఉంటారు. 
 
పదేపదే మీ పాపనో, బాబునో.. నువ్వు ఎందుకు పనికిరావ్, మొద్దుమొహం అని తిడుతూ ఉన్నారనుకోండి.. అది కూడా అందరికి ఎదురుగా.. కొన్ని రోజులకు వాళ్లలో నిజంగానే తాను దేనికి పనికిరాను అనే భావన వారిలో ఏర్పడుతుంది. అదే క్రమంగా ఆత్మవిశ్వాస రాహిత్యానికి కారణమవుతుంది. 
 
కనుక ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నా పిల్లల పట్ల నా ప్రవర్తన ఎలా ఉందని.. ఈ విషయంలో మీకే మాత్రం అంసతృప్తిగా అనిపించినా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments