Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పిల్లలకు సూప్‌లు, చేపలు తినిపించండి..

వర్షాకాలంలో పిల్లలకు సూప్‌లు, చేపలు తినిపించడం ద్వారా వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:55 IST)
వర్షాకాలంలో పిల్లలకు సూప్‌లు, చేపలు తినిపించడం ద్వారా వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాల పదార్థమైన దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. సులువుగా అరుగుతుంది కూడా. ఇందులో మాంసకృత్తులూ, విటమిన్‌-బి12, ఫాస్ఫరస్‌ ఉంటాయి.కాబట్టి చిన్నారులు తీసుకునే ఆహారంలో దీన్ని కూడా చేర్చుకోవడం ద్వారా సులభంగా  క్యాల్షియం అందుతుంది. 
 
అలాగే కోడిగుడ్లు కూడా పిల్లలకు రోజుకొకటి చొప్పున ఇస్తుండాలి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే మాంసకృత్తులూ, విటమిన్‌-బి పోషకాలు మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌-డి, ఫోలియేట్‌, జింక్‌, ఇనుము, సెలీనియం ఉంటాయి. ఇవన్నీ పెరుగుదలకు తోడ్పడుతాయి. కాబట్టి ప్రతిరోజూ ఓ కోడిగుడ్డును పిల్లలకు ఇవ్వడం మరిచిపోకూడదు. 
 
ప్రతిరోజూ రెండుపూటలా చిన్నారులకు పాలు తాగడం అలవాటు చేయాలి. ఇంకా వర్షాకాలంలో చిక్కుడూ, సోయా, రాజ్మా, ఉలవలను స్నాక్స్‌‍గా ఇస్తుండాలి. ఇలా చేస్తే పిల్లల్లో పెరుగుదలతో పాటు సులభం పోషకాలు అందుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments