Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా.. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే..?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (10:00 IST)
వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారు కాబట్టి ఈ జ్వరం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
5 సంవత్సరాలలోపు తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు తల్లిపాలు పట్టించాలని వైద్యులు కూడా చెప్పారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే ఆ పొగను పిల్లలు పీల్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
పిల్లలకు జ్వరం, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిములు ప్రవేశించి ప్రమాదకరంగా మారతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. అందువల్ల వైద్యుల సలహా మేరకు న్యుమోనియా ఫీవర్ నుండి పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments