Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా.. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే..?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (10:00 IST)
వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారు కాబట్టి ఈ జ్వరం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
5 సంవత్సరాలలోపు తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు తల్లిపాలు పట్టించాలని వైద్యులు కూడా చెప్పారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే ఆ పొగను పిల్లలు పీల్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
పిల్లలకు జ్వరం, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిములు ప్రవేశించి ప్రమాదకరంగా మారతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. అందువల్ల వైద్యుల సలహా మేరకు న్యుమోనియా ఫీవర్ నుండి పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments