Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారు మీ మాట వినాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఇప్పటి కాలంలో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. మనం చెప్పే మాట వారు వినడం కంటే వారు చెప్పే మాటే మనం వినాల్సి వస్తుంది. పిల్లలు మనం చెప్పిన మాట వినాల్సిందంటే మొబైల్ చేతికివ్వాల్సిందే.. ముఖ్యంగా అన్నం తినిపించాలంటే చేతిలో ట్యాబ్ పెట్టాల్సిందే.. ఇంతగా ఎలక్ట్రానిక్ సాధనాలకు పిల్లలు అలవాటుపడడం వలన ఎన్నో సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరి వాటిని మాన్పించాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
కంప్యూటర్, మొబైల్ తెరకంటే ఆనందాన్నిచ్చే అసలైన ఆటలు పిల్లలకు పరిచయం చేయాలి. ఆరుబయట ఆడితే ఎంత బాగుంటుందో చూపించాలి. స్నేహితులతో ఆడుకోవడం వలన ఎలాంటి విషయాలు నేర్చుకుంటారో ఎంత ఆనందంగా ఉంటుందో చవిచూపండి. అప్పుడే చిన్నారులు దారిలోకి వస్తారు. 
 
ఎలక్ట్రానిక్ తెరా, దానిపై కదిలే రంగుల బొమ్మలు, అవి చూపే విన్యాసాలు, వాటి కదలికని చేతులారా నియంత్రించగలగడం, ఆ కదలిక ఇచ్చే ఆనందం.. ఇవే పిల్లలు వీడియోగేమ్‌లకు అతుక్కుపోవడానికి ముఖ్య కారణం. ఓసారి దానికి అలవాటుపడితే మిగిలినవేవీ ఆనందాన్నివ్వవు. దాంతో వాళ్లు బాహ్యప్రపంచానికి దూరమవుతారు. ఇక దీనివలన వాళ్లు స్నేహితుల మధ్య ఉన్నప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోలేరు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments