వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ - ఎంత మందిని యాడ్ చేసుకోవచ్చంటే?

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (17:05 IST)
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌తో వస్తోంది. స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే వారు వాట్సాప్‌ను వినియోగించనివారంటూ లేరు. దీంతో కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటుంది. 
 
తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను పరిచయంచేసింది. సాధారణంగా ఏదైనా ఒక గ్రూపు నుంచి 512 మంది వరకు యాడ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఇపుడు ఈ పరిమితిని పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఈ టెస్టులు సక్సెస్ అయితే ఏకంగా 1024 మంది ఒక గ్రూపులో యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఉన్నదానికంటే ఇది రెట్టింపన్నమాట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments