యూటీఎస్ మొబైల్ యాప్-జనరల్, ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు..

యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై స్మార్ట్‌ఫోన్ల నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే యాప్‌ను రూపొందించింది. ఈ యూటీఎస్ ఆన

Webdunia
గురువారం, 12 జులై 2018 (18:30 IST)
యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై స్మార్ట్‌ఫోన్ల నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే యాప్‌ను రూపొందించింది. ఈ యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ సేవలు ఈ నెల 15వ తేదీ అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో ద.మ.రైల్వే ముందుందన్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని సేవలకు డిజిటల్‌ పేమెంట్‌ మోడ్‌లో చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. 
 
దక్షిణ మధ్య రైల్వేలోని పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్లాట్‌ఫాం టికెట్లను కూడా యూటీఎస్‌ యాప్‌ద్వారా బుక్‌ చేసుకోవచ్చని వినోద్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments