Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారా? వయసుకు మీరిన లక్షణాలు ముందుగానే?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:39 IST)
స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి.. నిత్యం స్మార్ట్‌ఫోన్‌‌ను విడిచిపెట్టకుండా ఉంటే పెనుముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. ఫోన్లు, కంప్యూటర్ల తెరల నుంచి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్‌ అయితే వయసు మీరిన లక్షణాలు ముందుగానే ముంచుకొస్తాయని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు తేల్చేశారు. 
 
ఎల్‌ఈడీ తరంగాలకు అధికంగా గురైతే మెదడు కణాజాలం దెబ్బతిన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. తుమ్మెదలపై జరిగిన ఈ అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే వెలుగు తుమ్మెదల జీవనకాలాన్ని గణనీయంగా తగ్గించినట్లు కనుగొన్నట్లు ఒరెగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాగ వెల్లడించారు. మానవ కణజాలంతో పోలిఉన్నందునే ఈ కీటక జాతులపై ఎల్‌ఈడీ తరంగాల ప్రభావాన్ని పరిశీలించామని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా వదిలివేయడం​ సాధ్యం కాని పక్షంలో బ్లూ లైట్‌ ప్రభావాన్ని తగ్గించడం, రెటీనాను కాపాడుకోవడం కోసం సరైన లెన్స్‌లతో కూడిన గ్లాస్‌లు ధరించాలని సూచించారు. బ్లూ ఎమిషన్స్‌ను నిరోధించే స్మార్ట్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడాలని కోరారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments