5జీ ఫోనును ఉపయోగిస్తున్నారా? ఐతే నెట్‌వర్క్ ఆఫ్ చేయాలట

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:13 IST)
5జీ నెట్ వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 5జి ఉన్న చోట్ల ఆ నెట్‌వర్క్‌ను వాడితే స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ పవర్‌ అధిక వేగంతో ఖర్చవుతుందని నిర్దారించారు. బ్యాటరీ వేగంగా అయిపోతుందని తేల్చారు. అయితే 5జి అవసరం లేకపోతే ఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 5జీని ఆఫ్ చేసి కేవలం 4జీని మాత్రమే ఉపయోగించాలని ప్రముఖ అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజాన్ వెల్లడించింది. 5జి వద్దనుకునే వారు దాన్ని ఆఫ్ చేయవచ్చని, దాంతో బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుందని తెలిపింది.
 
కానీ మార్కెట్‌లో దాదాపుగా అధిక శాతం వరకు 4జి ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. 5జి ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. కానీ 5జి ఫోన్లలో బ్యాటరీని ఆదా చేయాలని అనుకునేవారు ఎలాగూ 5జి మనకు అందుబాటులో లేదు కనుక దాన్ని ఆఫ్ చేస్తే బ్యాటరీని సేవ్ చేయవచ్చు. దీంతో బ్యాటరీ బ్యాకప్‌, లైఫ్ పెరుగుతాయి. కాగా మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్‌లు ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించాలని చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments