Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేస్కోండి: నిమ్మగడ్డ ఆదేశం

Advertiesment
ఏపీలో వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేస్కోండి: నిమ్మగడ్డ ఆదేశం
, ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:53 IST)
ఏపీలో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఫోటో స్లిప్పులను పంచకుండా చూడాలనీ, అలాగే ఎన్నికల విధుల్లో వారు ఏమాత్రం పాల్గొనరాదని సూచించారు.
 
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది కనుక వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఎస్‌ఎల్‌వి-సి 51 ప్రయోగం విజయవంతం: ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందన