Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోనే యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా రంగం సిద్ధం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:50 IST)
టాటా గ్రూపునకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేసేందుకు టాటా పక్కా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 
 
ఇందుకోసం.. రూ.5000 కోట్లకు కర్ణాటకలోని విస్ట్రాన్ తయారీ గిడ్డంగిని కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒప్పందం కుదిరితే టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments