Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో చౌక ధర ఫోన్ల కోసం.. కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (11:08 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో గత ఏడాది చౌకధరకు ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం రూ.49లకు స్పెషల్ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం జియో ఫోన్ కోసం వ్యాలిడిటీతో కూడిన ఆఫర్లను ప్రకటించింది. రూ.594, రూ.297 ధరలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 
 
రూ.594 రీఛార్జ్.. 
ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 0.5 డేటా, 28 రోజులకు 300 ఎస్ఎమ్ఎస్‌లు 168 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. 
 
రూ.297 రీఛార్జ్.. 
ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 0.5 జీబీ అత్యధిక వేగంతో కూడిన డేటా, 28 రోజులకు 300 ఎస్ఎమ్‌ఎస్, జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ 84 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments