Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో చౌక ధర ఫోన్ల కోసం.. కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (11:08 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో గత ఏడాది చౌకధరకు ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం రూ.49లకు స్పెషల్ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం జియో ఫోన్ కోసం వ్యాలిడిటీతో కూడిన ఆఫర్లను ప్రకటించింది. రూ.594, రూ.297 ధరలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 
 
రూ.594 రీఛార్జ్.. 
ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 0.5 డేటా, 28 రోజులకు 300 ఎస్ఎమ్ఎస్‌లు 168 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. 
 
రూ.297 రీఛార్జ్.. 
ఈ ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 0.5 జీబీ అత్యధిక వేగంతో కూడిన డేటా, 28 రోజులకు 300 ఎస్ఎమ్‌ఎస్, జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ 84 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments