Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రూలి అన్ లిమిటెడ్ అంటూ.. జియో ఫైబర్ నుంచి కొత్త ప్లాన్స్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (15:05 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతోంది. లాక్‌డౌన్‌లో వ్యాపారపరంగా అన్ని సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జియో మాత్రం లాభాల పంట పండిస్తూ తమ షేర్‌లను భారీగా విక్రయిస్తుంది. విదేశీ ప్రముఖ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్ కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. 
 
 
తాజాగా జియో ఫైబర్ కొత్త ప్లాన్స్‌ని లాంచ్ చేసింది. జియో ఫైబర్ కొత్త 'ట్రూలి అన్ లిమిటెడ్' అంటూ ప్లాన్స్ విడుదల చేసింది. రూ. 399-30 ఎంబిపిఎస్, రూ. 699 - 100ఎంబిపిఎస్, రూ. 999 - 150ఎంబిపిఎస్, రూ.1,499 - 300 ఎంబీపీఎస్అని ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వస్తున్నాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments