Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు తాగడానికి బెంజ్ కార్లలో వస్తున్నారు, ఎందుకో తెలుసా? అంటూ చెప్పిన తెలంగాణ మంత్రి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (14:38 IST)
స్వచ్చమైన కల్లులో 15 రకాల రోగాలను తగ్గించే ఔషధ గుణాలున్నాయని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ విషయం శాస్త్రవేత్తల రీసెర్చ్‌లో తేలిందని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కల్లు కోసం బెంజ్ కార్లలో సైతం వస్తున్నారని తెలిపారు.
 
జనగామ జిల్లా మండెలగూడెంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కల్లులో కేన్సర్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు.
 
శివాజీ పరిపాలన సమయంలో సర్వాయి పాపన్న సామాజిక న్యాయం కోసం పోరాడారని, 400 ఏళ్ల క్రితమే ప్రజల్లో మార్పు కోసం ఆయన పోరాడారని కొనియాడిన ఆయన పాపన్న కోటలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బొమ్మకూరు రిజర్వాయర్లో వీరు చేప పిల్లలను వదిలారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments