Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా ప్లస్ టాక్‌టైమ్ అందించే రిలయన్స్ జియో

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (18:59 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన యాడ్ ఆన్‌పై కొన్ని అదిరే ప్లాన్స్ మార్పులు చేసింది. గత 2018వ సంవత్సరం ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లకు యాడ్-ఆన్ రిఛార్జ్ సేవలను అందించింది. 
 
ప్రస్తుతం ఈ రీఛార్జ్ సేవలో మార్పులు చేసింది. యాడ్-ఆన్ రీఛార్జ్ చేసేటప్పుడు ఇకపై మునుపుకంటే రెండింతలు డేటా మరియు వాయిస్ కాల్స్‌కు సంబంధించిన నిమిషాలను అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఎలాగంటే.. రూ.11, రూ.21, రూ.51, రూ.101లకు యాడ్-ఆన్ రీఛార్జ్ 400 ఎంబీ, 1జీబీ, 3జీబీ, 6జీబీ డేటాను అందించింది. 
 
ప్రస్తుతం ఈ ప్లాన్ మార్పుల్లో భాగంగా 800 ఎంబీ, 2జీబీ, 6జీబీ, మరియు 12 జీబీ డేటా అందించనుంది. అలాగే వాయిస్ కాల్స్ కోసం అందించే నిమిషాల సంఖ్య రెండింతలు అధికంగా ఇవ్వనున్నట్లు జియో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments