Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా ప్లస్ టాక్‌టైమ్ అందించే రిలయన్స్ జియో

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (18:59 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన యాడ్ ఆన్‌పై కొన్ని అదిరే ప్లాన్స్ మార్పులు చేసింది. గత 2018వ సంవత్సరం ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లకు యాడ్-ఆన్ రిఛార్జ్ సేవలను అందించింది. 
 
ప్రస్తుతం ఈ రీఛార్జ్ సేవలో మార్పులు చేసింది. యాడ్-ఆన్ రీఛార్జ్ చేసేటప్పుడు ఇకపై మునుపుకంటే రెండింతలు డేటా మరియు వాయిస్ కాల్స్‌కు సంబంధించిన నిమిషాలను అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఎలాగంటే.. రూ.11, రూ.21, రూ.51, రూ.101లకు యాడ్-ఆన్ రీఛార్జ్ 400 ఎంబీ, 1జీబీ, 3జీబీ, 6జీబీ డేటాను అందించింది. 
 
ప్రస్తుతం ఈ ప్లాన్ మార్పుల్లో భాగంగా 800 ఎంబీ, 2జీబీ, 6జీబీ, మరియు 12 జీబీ డేటా అందించనుంది. అలాగే వాయిస్ కాల్స్ కోసం అందించే నిమిషాల సంఖ్య రెండింతలు అధికంగా ఇవ్వనున్నట్లు జియో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments