Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో వైన్ తాగి తేయాకు తోటలో తూగిన ఏనుగులు.. ఫోటోలు వైరల్

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (18:27 IST)
Elephants
ఏనుగులు వైన్ తాగి తోటలో తూలిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌ అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి 14 ఏనుగులు అక్కడున్న తేయాకు తోటలోకి ప్రవేశించాయి. పరిసరాల్లో ఇళ్లను ధ్వంసం చేశాయి. 
 
ఇలా ఓ ఇంట్లో వుంచిన 30 లీటర్ల వైన్‌ను రెండు ఏనుగులు ఫూటుగా తాగాయి. అంతే మత్తులో తూగిన ఏనుగులు తేయాకు తోటలో తిరుగుతూ.. ఒక దశలో తోటలోనే నిద్రపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments