క్రికెట్ ప్రేమికుల కోసం జియో న్యూ ఆఫర్

ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశ

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:07 IST)
ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 
 
 
రూ.251 ధరతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కొత్త ఆఫర్‌లో 102 జీబీ డేటాను ఇవ్వనుంది. అలాగే, ఈ ఆఫర్‌లో ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను మై జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చని జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్న జియో ధన్ ధనా ధన్ లైవ్ షోలో హోస్ట్‌గా కమెడియన్ సునీల్ గ్రోవర్‍తో పాటు శిల్పా షిండే, ఆలీ అస్గర్, సుగంధ మిశ్రా, కపిల్ దేవ్, సెహ్వాగ్‌లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments