గిగా ఫైబర్ సేవలను అందించనున్న జియో.. ఆగస్టు 12 నుంచి ప్రారంభం.?

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (19:24 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం గిగా ఫైబర్ సేవల్లో తలమునకలైంది. జియో గిగా ఫైబర్‌ పేరుతో రిలయన్స్‌ నుంచి బ్రాడ్‌ బ్యాండ్‌, టీవీ సేవలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇవి ట్రయల్ దశలోనే వున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో గిగా ఫైబర్ సేవలు ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సేవలు ఆగస్టు 12వ తేదీన వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
జియో గిగా ఫైబర్ ద్వారా పరిమితి లేని వాయిస్ కాల్స్, 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, జియో హోం టీవీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కొన్ని జియో యాప్స్‌కు ఉచిత చందా వంటి సౌకర్యాలున్నాయి.
 
28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ను ప్రవేశపెట్టనుండగా.. నెలవారీ ఛార్జీ రూ.500 నుంచి రూ.1000 మధ్య ఉండే అవకాశముంది. అధికారికంగా టారీఫ్‌ ఛార్జీల వివరాలను సంస్థ ప్రకటించాల్సి వుంది. అలాగే ప్రస్తుతం ట్రయల్‌ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో సెక్యురిటీ డిపాజిట్‌ రూ.2,500 నుంచి రూ.4,500 వసూలు చేసి గిగా ఫైబర్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments